epaper
Thursday, January 15, 2026
spot_img
epaper
HomeTagsTelangana

Telangana

రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి : కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి...

మేడారంలో బంగారం కిలో రూ.60

కలం, వరంగల్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jatara) అనగానే వనదేవతలు, గద్దెలు, గిరిజన సంప్రదాయాలతోపాటు...

చిన్నారుల అశ్లీల వీడియోలు చూసిన వ్యక్తి అరెస్ట్

కలం/ఖమ్మం బ్యూరో: కొంత మంది వ్యక్తులు సభ్య సమాజంలో తలదించుకునే పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఉదంతం...

నీళ్ల పేరుతో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ డ్రామాలు : బండి సంజయ్​

కలం కరీంనగర్ బ్యూరో: నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ...

ఇక ఊరూరా.. ఉపాధి హామీపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్​: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA) కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని...

నిజామాబాద్​లో కదం తొక్కిన ఆశా వర్కర్లు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఫిక్సిడ్ వేతనం రూ.18వేలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్​లో ఆశా వర్కర్లు (ASHA Workers...

ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తోంది: కేటీఆర్​

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తోందని, జిల్లాలోని ముగ్గురు మంత్రులూ కమిషన్లకే పరిమితమయ్యారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...

ప్రైవేట్ ట్రావెల్స్‌ ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ : క‌మిష‌న‌ర్ మ‌నీష్ కుమార్

క‌లం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti) పండుగ వేళ ప్ర‌యాణికుల ర‌ద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్‌(Private...

ముత్యాలవాగు చెక్​డ్యామ్​కు నిధులు

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెం గ్రామంలోని ముత్యాలవాగు (Muthyalavagu) పై చెక్ డ్యామ్ నిర్మాణానికి...

ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

కలం, నిజామాబాద్ బ్యూరో : వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్​ చేయడానికి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కామారెడ్డి జిల్లా...

తాజా వార్త‌లు

Tag: Telangana