వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లుకు (Vande Mataram Bill) భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు నేటి నుంచి చట్టంగా మారింది. ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో జాతీయ చిహ్నాలను అవమానించడం, వందేమాతరం జీతాన్ని అవమానించడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. వందేమాతర గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానించేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటారు. దేశభక్తిని, జాతీయ భావాలను మరింత పెంపొందించే దిశగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>