epaper
Monday, March 2, 2026
epaper

ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తా అరెస్ట్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: జీఎస్టీ ఎగ‌వేత‌కు సంబంధించి ఫినో బ్యాంక్ (Fino Bank) సీఈవో రిషి గుప్తాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అరెస్ట్ (DGGI) చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ నిర్వ‌హ‌ణ‌లో రిషి గుప్తా జీఎస్టీ ఎగ్గొట్టిన‌ట్లు డీజీజీఐ వెల్ల‌డించింది. ఈ గేమింగ్ నిర్వ‌హ‌ణ‌లో రూ.13 కోట్ల సిండికేట్ జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఫినో బ్యాంక్ ద్వారా లావాదేవీలు జ‌రిపిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ ర‌కంగా రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు స్ప‌ష్టం చేశారు. రిషి గుప్తా(Rishi Gupta)ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌డంతో న్యాయ‌స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!