Homeజాతీయం

జాతీయం

ఆ కార్‌లో వెళ్లాలన్నా భయపడతా: ఒమర్

ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీర్ నేత అని చెప్పుకోవడానికే భయమేస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అన్నారు....

అల్ ఫలా వర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్

ఢిల్లీ పేలుడు ఘటనపై విచారణ సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో హరియాణాలోని అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah...

మహిళల ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. కచ్చితంగా మహిళలు కూడా తమ ఆస్తిపై...

ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పాలన: కర్ణాటక మంత్రి

దేశ రాజకీయాల్లో SIR సంచలన చర్చలకు దారితీస్తోంది. ప్రతిపక్షాలన్నీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై...

బీహార్ సీఎం ఖరారు..

బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్(Nitish Kumar) ఖరారు అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సన్నద్ధం అయింది....

రైతులకు శుభవార్త.. పీఎంకేవై నిధుల విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) బుధవారం పీఎం కిసాన్ యోజన...

బిహార్‌లో గెలిచేదాకా కొట్లాడతా.. వ్యూహకర్త డ్యూటీకి గుడ్ బై : ప్రశాంత్ కిషోర్

కలం డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) పేరుతో బరిలోకి దిగి...

‘ఇండియాను కార్నర్ చేయడానికే హసీనాకు శిక్ష’

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు మరణశిక్ష విధించడం భారత్‌ను కార్నర్ చేయడంలో భాగమేనని జమ్మూకశ్మీర్‌ మాజీ...

ఓటమిపై ప్రశాంత్ కిశోర్ స్పందన ఇదే..

దేశంలోని ఎన్నో రాజకీయపార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) తాను మాత్రం రాజకీయంగా దెబ్బతిన్నారు. మోడీ, జగన్,...

ప్రతిపక్ష నేత హోదాకు నో చెప్పిన తేజస్వీ యాదవ్.. కానీ !

బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికి ఆర్‌జేడీ నేత తేజస్వీ...

లేటెస్ట్ న్యూస్‌