Homeజిల్లాలు

జిల్లాలు

సింగరేణిని ‘బంగారు బాతులా’ దోచుకుంటున్నారు : కూనంనేని సాంబశివరావు

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి (Singareni) సంస్థను 'బంగారు బాతులా' వాడుకుంటూ దోచుకుంటున్నాయని ఏఐటీయూసీ...

‘పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించండి’

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కులమతాలకు అతీతంగా నిర్వహించుకొనే మొహర్రం (పీర్ల‌పండుగ)ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని పీర్ల పండుగ (Muharram)...

సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన "ప్రజా పాలన...

ఇంధ‌న‌ ధరల పెంపుతో సామాన్యుల‌పై భారం: సీపీఐ నేత‌ పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపడానికి పదేపదే వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు...

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ మహబూబ్‌నగర్‌ ప్రత్యేక...

రూ.25 వేల కోట్ల బిల్లులు పెండింగ్: బిల్డర్ల ఆవేదన

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.25 వేల కోట్ల పెండింగ్...

ఎల్‌పీజీ ధర పెంపు.. క‌ట్టెల పొయ్యితో కాంగ్రెస్ నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన ఎల్‌పీజీ (LPG) గ్యాస్ ధరలకు నిరసనగా సోమ‌వారం కరీంనగర్‌ (Karimnagar)లోని...

పాలమూరులో ప్రజావాణికి 102 దరఖాస్తులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి.  దరఖాస్తులను...

నిరుద్యోగుల ఓట్లే లక్ష్యం.. సెంటిమెంట్‌గా మారిన ‘కోచింగ్ యాప్’!

​కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC Election) నియోజకవర్గంలో...

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు మంజూరు

కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, మహిళా...

లేటెస్ట్ న్యూస్‌