కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ (Durgam Cheruvu Cable Bridge) వద్ద ఓ బైక్ తగలబడింది. రన్నింగ్ బైక్ లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన వాహనదారుడు బ్రిడ్జ్ పైన పార్కింగ్ చేయగా బైక్ పూర్తిగా తగలబడింది. దీంతో ఆ ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పి వేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Also: మున్సిపల్ ఎన్నికలు.. నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
Follow Us On: Sharechat


