epaper
Tuesday, November 18, 2025
epaper

ఉద్రిక్తంగా మారుతున్న బీసీ బంద్..

బీసీ బంద్(BC Bandh) పలు చోట్ల ఉద్రిక్తంగా మారుతోంది. బంద్‌ను కాదని తెరిచిన కొన్ని షాపులపై బీసీ సంఘాల నాయకులు దాడులు చేస్తున్నారు. యజమానులకు, పనిచేసే వారిని బెదిరించి షాపులు మూయిస్తున్నారు. హైదరాబాద్-నల్లకుంట పరిధిలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న బజాజ్ షోరూమ్‌పై బీసీ సంఘాల నాయకులు రాళ్ల దాడులు చేశారు. అద్దాలను పగలుగొట్టి షోరూమ్‌ను మూయించారు. అదే విధ:గా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పైన కూడా వారు దాడులు చేశారు. బలవంతంగా షాపులు మూయించారు. అదే ప్రాంతంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్‌పైన కూడా బీసీ సంఘాల నేతలు దాడులకు పాల్పడ్డారు.

Read Also: బీసీ బంద్‌లో కింద పడిపోయిన కాంగ్రెస్ నేత..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>