Vinay Chari

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి : గంగాడి కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ : హుజురాబాద్ (Huzurabad) మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

ప్రతీ కార్యకర్తకూ సరైన గుర్తింపు: రోషిణి జైశ్వాల్

కలం, కరీంనగర్​ : యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్...

ఎల్ఐసీ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలి : AIIEA

కలం, కరీంనగర్ బ్యూరో: భారత ప్రభుత్వం 2026 ఆగస్టు 3న ప్రకటించిన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)లో...

మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

కలం, కరీంనగర్ బ్యూరో: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా (Amber...

మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత : ఎమ్మెల్యే నాయిని

కలం, హనుమకొండ : దర్గా రోడ్ సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రజాప్రతినిధులు, దర్గా పెద్దలు, అధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం లభించిందని, నెల...

కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌తో ఎంపీ వంశీకృష్ణ భేటీ

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) నేతకాని సామాజిక వర్గం ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక సమస్యను కేంద్ర...
spot_imgspot_img

విద్యార్థులకు మెరుగైన సదుపాయాలకు నిరంతర పర్యవేక్షణ : ఎమ్మెల్యే సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని మౌలిక సదుపాయాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల...

పేద విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయి విద్యనందించడే లక్ష్యం : ఎమ్మెల్యే చింతకుంట

కలం, కరీంనగర్ బ్యూరో: కార్పొరేట్ స్థాయిలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు...

RBI అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. ఫొటోస్ వైరల్

కలం, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మరో కొత్త పాత్రలో కనిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు చిన్న విరామం...

సారీ సార్.. ప్రధాని మోదీకి జుకర్‌బర్గ్ క్షమాపణ

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వీడియో తొలగింపుపై మెటా ఎట్టకేలకు దిగివచ్చింది. వీడియో తొలగింపుపై సంస్థ అధినేత మార్క్...

విద్యార్థులపై లాఠీచార్జ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : జంతర్ మంతర్ నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)...

కారు ఢీకొని పోలీస్ కానిస్టేబుల్ మృతి

కలం, జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మాల టోల్‌ప్లాజా (Kommala Toll Plaza) సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసన్‌పర్తి పోలీస్...