Shashi Kumar

శుభకార్యానికి వెళ్లి.. మృత్యువాత..

కలం, నిర్మల్: శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం (Nirmal Accident)లో ఒక మహిళ మృతి చెందగా, మరో అరుగురికి గాయాలయ్యాయి....

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన సభ!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన (Jana Sena) పార్టీని విస్తరించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్...

హైకోర్టు న్యాయవాదుల వినతి.. కేటీఆర్ హామీ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం (THCAA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు...

పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాపువాడలోని ఒక ప్రైవేట్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట...

యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: పొన్నం ప్రభాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...

​నీట్ రీ-ఎగ్జామ్.. కరీంనగర్‌లో భారీ భద్రత

​కలం, ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలో జరుగుతున్న నీట్ రీ-ఎగ్జామ్ (NEET Re Exam)ను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్ట...
spot_imgspot_img

జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం: కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో నిర్వహించిన నీట్ (NEET-UG)–2026 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra)...

బస్సుల నిర్వహణ సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దు: పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆకస్మికంగా...

మిడ్ మానేరు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: సుంకె రవిశంకర్

కలం, కరీంనగర్ బ్యూరో: మిడ్ మానేరు (Mid Manair) జలాశయం ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని బీఆర్ఎస్ నేత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె...

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం పునరాలోచించాలి: సీపీఐ

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC)లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై పునరాలోచించాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రాష్ట్ర...

గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై పొన్నంతో చర్చ

కలం, కరీంనగర్ బ్యూరో: సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి పరిపాలన ఆమోదం

కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో (Husnabad SU Engineering College) విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది....