Shashi Kumar

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి అభిషేక్ శర్మ!

కలం, స్పోర్ట్స్: అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన టీ20...

ఐపీఎల్ 2027 వేలం భారత్‌లోనే.. బిగ్ అప్‌డేట్!

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 ఆటగాళ్ల వేలానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌ వేలాన్ని (IPL Auction 2027) మళ్లీ భారత్‌లో...

రోహిత్ రికార్డు బద్దలు.. టాప్‌లోకి బట్లర్!

కలం, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Buttler) అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతాంప్టన్‌లో శ్రీలంకతో జరిగిన తొలి...

కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. సంగారెడ్డిలో రోడ్డు విస్తరణ దుమారం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు (Sangareddy Bypass Road) విస్తరణ అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు...

ఇస్లాంపూర్ తాండాలో చిరుత సంచారం.. లేగ దూడ మృతి

కలం, మెదక్ బ్యూరో: జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తాండా (Islampur Thanda)లో చిరుతపులి కలకలం రేపింది. తాండాకు చెందిన లంబాడి రాజు అనే రైతు తన...

ఎల్ నినో ఎఫెక్ట్.. పాలమూరు జిల్లాలో కరువు ఛాయలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్టు రైతన్నలకు శాపంగా మారింది. వర్షాలు లేక సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతన్న...
spot_imgspot_img

ప్రభుత్వాలకు సీఐటీయూ జిల్లా కమిటీ వార్నింగ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాలతో అనచివేయాలని చూస్తున్నాయని, వాటిని ఆపకపోతే పార్టీలకు...

సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే...

ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి: రాజు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) జాతీయ విద్యార్థి సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలను సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హన్మకొండ...

నిజాంపేట్ MRO ఆఫీసులో లంచాలు.. రైతుల ఆందోళన!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం (Nizampet MRO Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూముల రిజిస్ట్రేషన్ల...

15 రోజుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ టెండర్లు.. CDMA ఆదేశం

కలం, హనుమకొండ: గ్రేటర్‌ వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టు టెండర్‌ (Warangal Drainage Tenders) ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీడీఎంఏ డాక్టర్‌ టీకే....

యూపీఐ చార్జీలపై ఫైర్.. హనుమకొండలో సీపీఐ నిరసన

కలం, హనుమకొండ: యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు....