maheswar reddy

న్యాయశాఖ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి: తెలంగాణ లోకాయుక్త

కలం, నాగార్జునసాగర్: న్యాయశాఖ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుందని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్(Nagarjuna sagar) నియోజకవర్గంలో ఒక...

ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్​పై వేటు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై వేటు పడింది(Sangareddy). ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి చైర్మన్ ఎన్నిక...

ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ.. ముగ్గురికీ సంబంధమేంటో తెలుసా?

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు, ఇరాన్​ సుప్రీం అయతొల్లా ఖమేనీ ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి...

పాక్​ను సామంత రాజ్యంగా మార్చాలనే కుట్రలో భారత్​ : ఖవాజా ఆసిఫ్​

కలం, వెబ్​ డెస్క్​: అర్థం పర్థంలేని తన మాటలతో పలుసార్లు నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్​(Khawaja Asif) మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు....

భారతీయులకు ఉద్యోగాలు.. గుడ్​ న్యూస్ చెప్పిన సింగపూర్​

కలం, వెబ్​ డెస్క్​: సింగపూర్​లో(Singapore) ఉపాధి పొందాలనుకునేవాళ్లకు గుడ్​ న్యూస్​. ఆ దేశం తమ విదేశీ కార్మికశక్తి పాలసీని విస్తరించింది. మరో ఎనిమిది సేవా రంగల్లో...

రష్యాతో రూ.2,182 కోట్ల ‘మిస్సైల్’​ ఒప్పందం

కలం, వెబ్​ డెస్క్​: భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నేవీ, ఎయిర్​ఫోర్స్​ను మరింత బలోపేతం చేసే దిశగా మంగళవారం రూ.5,083కోట్ల విలువైన రెండు కీలక...
spot_imgspot_img

ప్రతిష్టాత్మక అవార్డుకు భారత మహిళల క్రికెట్​ జట్టు నామినేట్​

కలం, వెబ్​ డెస్క్​: గతేడాది వన్డే ప్రపంచ కప్​ సాధించిన భారత మహిళల క్రికెట్​ జట్టు ఖాతాలో మరో ఘనత చేరింది. కెప్టెన్ హర్మన్​ప్రీత్​ కౌర్​...

తిరునెల్వేలిలో ఘోరం.. ఒడిశా వలస కార్మికుడిని నరికి చంపారు

కలం, వెబ్​ డెస్క్​: తమిళనాడులో ఘోరం జరిగింది. తొమ్మిది మంది సభ్యుల ఓ ముఠా కత్తులతో ఇద్దరిని దారుణంగా నరికి చంపింది. మరో ఐదుగురిని తీవ్రంగా...

25 రోజులకు సరిపడ ఇంధన నిల్వలున్నాయి : కేంద్రం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇజ్రాయెల్​–అమెరికా దళాల దాడులతో హర్మూజ్​ జలసంధిని ఇరాన్​ మూసివేసింది. ఈ క్రమంలో ఇంధన నిల్వల(Crude Oil...

ప్రధాని మౌనం దేశానికి నష్టం : రాహుల్​ గాంధీ

కలం, వెబ్​ డెస్క్​: ఒక దేశాధినేతను హత్య చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడం మన దేశ ప్రతిష్ఠకు భంగమని లోక్​సభలో ప్రతిపక్ష నేత,...

యూఏఈ నుంచి ప్రారంభమైన విమానాల రాకపోకలు

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కొన్ని రోజుల నుంచి నిలిచిపోయిన విమానాల రాకపోకలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి (Flights Resume Partially). దుబాయ్, అబుదాబి...

కస్టోడియల్​ టార్చర్​ కేస్​.. సునీల్​ నాయక్​కు హైకోర్టు షాక్​

కలం, వెబ్​ డెస్క్​: కస్టోడియల్​ టార్చర్​ చేసినట్లు నమోదైన కేసులో ఐపీఎస్​ సునీల్​ నాయక్​కు(IPS Officer Sunil Naik) ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత...