epaper
Tuesday, March 3, 2026
epaper

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దారుణ హత్య

కలం, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలోని సీతానగరం(Sitanagaram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అత్తను ఓ కిరాతక భర్త కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చిన్నచిన్న గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుని చివరకు ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!