కలం, తెలంగాణ బ్యూరో : ఏఐ రాకతో ఉద్యోగాలు పోతున్నాయి. ఐటీ, బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇలా ఒక్కటేమిటి అనేక రంగాల్లో లే ఆఫ్స్ (Layoffs and AI Reality) జరుగుతున్నాయి. ఏఐ రంగంలోకి ఆంథ్రోపిక్ అడుగుపెట్టడంతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలే దెబ్బతింటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి ఎంఎన్సీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టడం, నాన్ కోర్ ప్రాజెక్టులను మూసివేయడం లాంటి చర్యలతో చాలా కంపెనీలు మ్యాన్పవర్ను తగ్గించుకుంటున్నాయి. 40 ఏండ్లు దాటిన ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి! బెంగళూరు, హైదరాబాద్ సహా అంతటా ఐటీ ఉద్యోగులను పింక్ స్లిప్ ఫీవర్ వెంటాడుతున్నది. ఐటీరంగ నిపుణులు మాత్రం భయపడొద్దని భరోసా ఇస్తున్నారు.
ఐటీ సెక్టార్ లేఆఫ్స్పై కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: మైలేజ్ కోసం మనమేం చేద్దాం.. ‘లిక్కర్’ తీర్పుపై గులాబీ మల్లగుల్లాలు
Follow Us On: Youtube

