epaper
Friday, January 30, 2026
spot_img
epaper

కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

కలం మెదక్ బ్యూరో: మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కి సిట్ నోటీసులు ఇవ్వడంపై తన సొంత గ్రామం చింతమడక (Chintamadaka) లో బిఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు నిరసనకు దిగారు. గ్రామంలోని చౌరస్తాలో బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపి సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిన్న విచారణకు రావాలని కేసీఆర్‌కి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, సీఎం రేవంత్ కక్షపూరితంగా కేసీఆర్ నోటీసులు ఇచ్చాడని, వెంటనే విచారణ ఆపాలని చింతమడక బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>