epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

మార్బుల్స్ రాళ్లు మీద పడి ఇద్దరు మృతి

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గార్ల మండలంలో విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్స్ దించుతుండగా జారిపడడంతో ఇద్దరు మృతి చెందారు. బంగ్లా తండాకు చెందిన తరుణ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అవినాష్ (27)ను గార్ల ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కాగా, అవినాష్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమరిపురి వాసిగా గుర్తించారు.

Read Also: టీ హ‌బ్‌లో ప్ర‌భుత్వ ఆఫీసులు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>