కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చల్లగుండాలని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల శాశ్వత నిర్మాణాలపై సమీక్షించారు.
Read Also: నాకు మరణం వస్తే సమ్మక్క – సారలమ్మ ఆలయం గుర్తొస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


