epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్​ల ట్రాన్స్​ఫర్స్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో భారీగా ఐపీఎస్​ అధికారుల బదిలీలు (IPS Transfers) జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ట్రాన్స్​ ఫర్​ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు కమిషనరేట్ల పరిధిలో 20 మంది పోలీసు అధికారులను బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్​ సిటీ సౌత్​ రేంజ్ ఏసీపీ గా తఫ్సీర్​ ఇక్బాల్​, నార్త్​ రేంజ్​ జాయింట్​ కమిషనర్​ ఎన్​.శ్వేత.. హైదరాబాద్​ ఎస్బీ జాయింట్​ సీపీగా విజయ్​ కుమార్​ నియమితులయ్యారు.

కుత్బుల్లాపూర్​ డీసీపీగా కోటిరెడ్డి

మహేశ్వరం డీసీపీగా కే.నారాయణ రెడ్డి

సికింద్రాబాద్​ జోన్​​ డీసీపీగా రక్షితా కే మూర్తి

ఉప్పల్​ జోన్​ డీసీపీగా సురేశ్ కుమార్​

చార్మీనార్​ డీసీపీగా కిరణ్​ ప్రభాకర్​

ఎల్బీనగర్​ డీసీపీగా అనురాధ

చేవెళ్ల జోన్​ డీసీపీగా యోగేష్​ గౌతమ్

కూకట్​ పల్లి జోన్​ డీసీపీగా రీతి రాజ్

శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా చంతమనేని శ్రీనివాస్

సిద్దిపేట సీపీగా రష్మీ పెరమాళ్​

మల్కాజిగిరి జోన్​ డీసీపీగా సీహెచ్​ శ్రీధర్​

రాజేంద్రనగర్​ డీసీపీగా శ్రీనివాస్

ఖైరతాబాద్​ డీసీపీగా శిల్పవల్లి

గోల్కొండ డీసీపీగా చంద్రమోహన్

జూబ్లీహిల్స్​ జోన్​ డీసీపీగా రమణారెడ్డి

శంషాబాద్ డీసీపీగా రాజేశ్​

షాద్​ నగర్ డీసీపీగా శిరీష నియామకమయ్యారు.

Read Also: రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి : మంత్రి పొంగులేటి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>