విశాఖ రైల్వే కోచ్ యార్డ్‌లో అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే కోచ్ యార్డ్ (Marripalem Railway Coach Yard) లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైల్వో కోచ్ యార్డ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భోగీలను డిస్మెటల్ పనులు చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో పలు రైల్వే కోచులు దగ్ధమయ్యాయి. కాగా, సంఘటకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>