epaper
Sunday, February 22, 2026
epaper

దేవాదుల ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం రేవంత్

కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth) వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా దేవాదుల ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఇంటెక్ వెల్ తో పాటు గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ప్రస్తుతం ఎత్తిపోస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలోగా ఇంటెక్ వెల్ పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ సందర్భంగా పెండింగ్ పనులపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>