Vinay Chari

చేవెళ్ల డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి : డీహెచ్‌పీఎస్

కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద డీహెచ్‌పీఎస్ (DHPS) రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అసైన్‌మెంట్ భూములకు హక్కులు కల్పించాలని...

యూత్ డిక్లరేషన్ నిరుద్యోగుల పాలిట మరణ శాసనం: ఏనుగుల రాకేష్ రెడ్డి

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగులను మోసం చేస్తోందని, ఎన్నికల ముందు ప్రకటించిన 'యూత్ డిక్లరేషన్' ఇప్పుడు...

యువత ఉద్యమాల్లోకి రావాలి : ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్ బ్యూరో : దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ (AIYF) జిల్లా అధ్యక్షుడు...

ఇకపై మండల స్థాయిలో ‘ప్రజావాణి’.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు 'ప్రజావాణి' (Prajavani) కార్యక్రమాన్ని మండల స్థాయికి...

ప్రతి ఎకరాకు సీతారామ జలాలు అందించాలి.. సీపీఐ డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో : ​సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టు నిర్వాసితులకు...

యువకుడి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) నగరంలోని అమ్మవారిపేట ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మడికొండ పోలీసుల సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు...
spot_imgspot_img

బడుగు బలహీనవర్గాల గొంతుక కవిత : గుంజపడుగు హరిప్రసాద్

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల గొంతుక తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మాత్రమేనని టీఆర్ఎస్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Hariprasad)...

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో: ఓలా–ఉబర్ తరహా ఆటో, బైక్ టాక్సీ సేవల వల్ల సంప్రదాయ ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్ర సంక్షోభంలో పడిందని ఆరోపిస్తూ కరీంనగర్...

క్షుద్ర రాజకీయానికి తెరలేపారు.. కాంగ్రెస్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారంటూ వస్తున్న తీవ్ర ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)...

దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ విడుదల.. జట్లలో స్టార్ ఆటగాళ్లు

కలం, స్పోర్ట్స్ : భారత దేశీయ క్రికెట్ సీజన్‌కు తెరలేపే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కోసం బీసీసీఐ ఆరు జట్లను ప్రకటించింది. ఆగస్టు 23...

హుజూరాబాద్‌లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి ముగ్గురు సర్పంచ్ లు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన సిరిసేడు సర్పంచ్ కుమార్–శ్యామల,...

‘టాకింగ్ వెహికల్స్’ : రోడ్డు భద్రతకు కేంద్రం కొత్త రూల్

కలం, వెబ్ డెస్క్ : దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్కెట్...