Vinay Chari

దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ విడుదల.. జట్లలో స్టార్ ఆటగాళ్లు

కలం, స్పోర్ట్స్ : భారత దేశీయ క్రికెట్ సీజన్‌కు తెరలేపే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కోసం బీసీసీఐ ఆరు జట్లను ప్రకటించింది. ఆగస్టు 23...

హుజూరాబాద్‌లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి ముగ్గురు సర్పంచ్ లు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన సిరిసేడు సర్పంచ్ కుమార్–శ్యామల,...

‘టాకింగ్ వెహికల్స్’ : రోడ్డు భద్రతకు కేంద్రం కొత్త రూల్

కలం, వెబ్ డెస్క్ : దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్కెట్...

దివ్యాంగులకు శుభవార్త.. వాట్సాప్​ ద్వారా సదరం సేవలు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త అందించింది. వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలను (AP Sadarem) మరింత సులభం చేస్తూ...

ఢిల్లీకి సీఎం రేవంత్.. వాటిపై కీలక చర్చలు..!

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు (మంగళవారం) రాత్రి ఢిల్లీకి (CM Revanth Reddy Delhi Visit) బయల్దేరనున్నారు. రెండు...

విద్యార్థుల కుటుంబాలకు మంత్రి అడ్లూరి అండ

కలం, కరీంనగర్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు....
spot_imgspot_img

మిస్సింగ్ మహిళకు కరీంనగర్ పోలీసులు భరోసా

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ నుంచి వచ్చి తప్పిపోయిన మహిళకు కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) భరోసాగా నిలిచారు. సోమవారం రాత్రి కరీంనగర్ రూరల్...

విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo...

క్షుద్ర పూజల వివాదం.. ఆ ఇద్దరు నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. తెలంగాణలో వర్షాలు...

రూ.4.50 లక్షల బంగారు గొలుసు రికవరీ..

కలం, హనుమకొండ : పోగొట్టుకున్న రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి బాధితురాలికి అప్పగించి కాజీపేట పోలీసులు (Kazipet Police) తమ సమర్థతను చాటుకున్నారు....

రణరంగంగా ఏబీవీపీ స్టూడెంట్స్ మార్చ్

కలం, హనుమకొండ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన...

మల్యాలలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల (Malyala) మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల ఒడ్డెర కాలనీ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం...