Vinay Chari

నోటిఫికేషన్ల ఆలస్యంతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం..! సీఎం, డిప్యటీ సీఎంలకు లేఖ

కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో వెలువడకపోవడం, రోజురోజుకూ పెరిగిపోతున్న కుటుంబ ఆర్థిక భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నిరుద్యోగ...

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ కోసం...

గోదావరికి ‘రామకోటి’ సమర్పణ.. భద్రాచలంలో వేడుకగా నిమజ్జనోత్సవం

కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో 'శ్రీరామకోటి' నిమజ్జనోత్సవ కార్యక్రమం శనివారం అత్యంత...

భద్రాచలం ప్రజల గోసకు ప్రభుత్వాలదే బాధ్యత : పువ్వాడ అజయ్

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్న గోదావరి వరద ఉద్ధృతి కేవలం ప్రకృతి ఉప ద్రవం మాత్రమే కాదని, దిగువన...

పీవోకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నిరసనకారులపై పాక్‌ కాల్పులు

కలం, వెబ్ డెస్క్ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముజఫరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరసనలు తీవ్రరూపం దాల్చగా, వాటిని చెదరగొట్టేందుకు...

వర్షాల వేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ అంకిత్

​కలం, ఖమ్మం బ్యూరో : వర్షాకాల విపత్తులు, అత్యవసర పరిస్థితుల వేళ జిల్లా ప్రజలకు అభయమిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యింది. వర్షాల కారణంగా...
spot_imgspot_img

రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. రేపటి నుంచి తక్కువ ధరకే సన్నబియ్యం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో తక్కువ...

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

కలం, ములుగు : ములుగు జిల్లా మంగపేట (Mangapeta) మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) శనివారం పర్యటించారు....

మోదీ ఇంటిని ముట్టడిస్తాం.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

కలం, వెబ్​ డెస్క్​ : నీట్​ పరీక్ష లీక్​ వ్యవహారంలో ప్రధాని మోదీ (PM Modi) ఇంటి వద్ద కాంగ్రెస్​ చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా...

పారదర్శకతకు ప్రాధాన్యత : దార్ల కాళిదాస్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జైలులో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేస్తానని జిల్లా జైలు సూపరింటెండెంట్ దార్ల...

శిశువు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలే కీలకం : ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : నవజాత శిశువు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలే కీలకమని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushboo Gupta) అన్నారు....

లడాఖ్ బంపర్ గిఫ్ట్.. స్వర్ణ విజేతలకు నెలకు రూ.1 లక్ష

కలం, స్పోర్ట్స్​ : క్రీడాకారులకు లడాఖ్ భారీ కానుక ఇచ్చింది. కొత్త క్రీడా విధానానికి (Ladakh Sports Policy) అక్కడి పరిపాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....