Subhashini

కరీంనగర్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా మారుస్తాం: మేయర్ శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన 'వన మహోత్సవం' (Van Mahotsav) కార్యక్రమాన్ని 53వ డివిజన్...

ముడుమాల్ నిలువురాళ్ల పార్కును అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీహరి

కలం, నారాయణపేట: చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) స్పష్టం చేశారు. నారాయణపేట...

‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్.. రైతులకు కలెక్టర్ కీలక సూచనలు

కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని జిల్లా...

గడువులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి చేయాలి.. వనపర్తి కలెక్టర్ ఆదేశాలు

కలం, వనపర్తి: జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector...

ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేపట్టాలి: నిర్మల్ కలెక్టర్

కలం, నిర్మల్: వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల...

మోరపెల్లి ZPHS పాఠశాలలో ‘బాలసభ’ కార్యక్రమం

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మంగళవారం ZPHS పాఠశాలలో 'బాలసభ' (Bal Sabha) కార్యక్రమం నిర్వహించారు....
spot_imgspot_img

భైంసా MEOపై విచారణకు డిమాండ్.. విద్యాశాఖ కమిషనర్‌కు వినతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా మండల విద్యాధికారి (Bhainsa MEO) నిర్లక్ష్య వైఖరిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చాత్ర...

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal Collector)...

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గోశాలలో కోడె విక్రయ వివాదం.. అధికారుల విచారణ

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ గోశాలలో గోవుల సంరక్షణ ప్రశ్నార్థకంగా...

బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలి: వాకిటి శ్రీధర్

కలం, వనపర్తి: తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల (TGSRTC Retired Employees) కు 2017–2021 కాలానికి సంబంధించిన ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల...

బాన్సువాడ ఆస్పత్రి ఘటన.. అనస్థీషియా డాక్టర్‌పై వేటు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రి (Banswada MCH Hospital) లో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనలో...

మెట్‌పల్లిలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. 8 మందికి గాయాలు

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా మెట్‌పల్లి (Metpally) పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరిన...