Subhashini

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి.. నిర్మల్ కలెక్టర్‌కు బీజేపీ వినతి

కలం, నిర్మల్: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PM Fasal Bima Yojana) పథకం తక్షణమే అమలు చేసి రైతులకు పంట నష్టాల నుంచి...

నాగార్జునసాగర్‌లో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు.. పోటెత్తిన భక్తజనం

కలం, నాగార్జున సాగర్: నందికొండ మున్సిపాలిటీ (Nandikonda Municipality) పరిధిలోని నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) లో 'తొలి ఏకాదశి' (Tholi Ekadashi) పర్వదినాన్ని భక్తులు ఘనంగా...

నల్గొండలో రూ. 65 కోట్లతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ : నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేస్తూ సూపర్ సిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి: ఏడీజీపీ

కలం, నిర్మల్: గోదావరి పుష్కరాలు–2027 (Godavari Pushkaralu) సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం డీజీపీ కార్యాలయం నుంచి...

నిర్మల్‌లో ఓటరు నమోదు ప్రక్రియపై కూచాడి శ్రీహరి రావు సమీక్ష

కలం, నిర్మల్: నిర్మల్‌ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాల్లో బూత్ లెవల్ సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు....

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

కలం, నాగర్ కర్నూల్: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (MLA Kuchkulla Rajesh...
spot_imgspot_img

నిర్మల్‌లో వైభవంగా ‘తొలి ఏకాదశి’ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 'తొలి ఏకాదశి' (Toli Ekadashi) వేడుకలు శనివారం...

గద్వాలలో వ్యవసాయ కరెంట్ కోసం రైతుల ధర్నా

కలం,‌ జోగులాంబ గద్వాల: వ్యవసాయానికి విద్యుత్ సరిగా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ జిల్లా...

వరి, పత్తికి బదులు ఇవి వేయండి.. రైతులకు కలెక్టర్ కీలక సూచనలు

కలం, హనుమకొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి...

సంగారెడ్డిలో హైటెన్షన్.. షెడ్ల కూల్చివేతను నిరసిస్తూ రోడ్డెక్కిన వ్యాపారులు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలకు గురయ్యాయంటూ అధికారులు...

బస్సులో లైంగిక వేధింపులు.. చితకబాదిన అమ్మాయి!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల సంఘటనలు ఎక్కువయ్యాయి. ఈ వేధింపులను కొంత మంది అమ్మాయిలు భయపడి మౌనంగా భరిస్తే.. మరికొంత...

ఒడిశా టు నల్గొండ గంజాయి సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

కలం, నల్లగొండ: ఒడిశా కేంద్రంగా గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ (Ganja Smuggling) చేస్తూ యువతకు విక్రయిస్తున్న 8 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ...