Pavan Kumar

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి....

ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన కారు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం (Hyderabad Road Accident) చోటు చేసుకుంది. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు...

గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : ఆర్సీబీతో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం...

నేడు తునిలో సీఎం చంద్రబాబు పర్యటన

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక, ఎన్టీఆర్...

హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు కాంచీపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇరుంగట్టుకొట్టాయ్‌లో ఉన్న హ్యుందాయ్ (Hyundai Fire Accident) మోబిస్ ఫ్యాక్టరీలో...

షాకింగ్.. మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

కలం, వెబ్ డెస్క్ : దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్ల ధర(Commercial Cylinder Price )ను చమురు సంస్థలు పెంచాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా...
spot_imgspot_img

నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

కలం, వెబ్ డెస్క్ : నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల పర్యటన షురూ కానుంది. ఈ మేరకు జూన్...

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు..!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కు రాజ్యసభ ఎంపీ సీటు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది....

‘అందుకే మాది గొడ్డలి పార్టీ’.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (...

మత సామరస్యమే ప్రజా ప్రభుత్వ విధానం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: మత సామరస్యమే ప్రజా ప్రభుత్వ విధానమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister...

పార్టీ జెండాలో పసుపు రంగుపై కవిత క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief...

గాజువాక ప్రమాదం.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి..!

కలం, వెబ్ డెస్క్ : విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై (Gajuwaka Bus Accident) మంత్రి మండిపల్లి...