Bhaskar

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కలం, కరీంనగర్ బ్యూరో: విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ...

చేగుంటలో అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చేగుంట (Chegunta) మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై, పోలీస్, రెవెన్యూ అధికారులు...

కరీంనగర్‌లో గొర్ల కాపరుల సంఘం యూనియన్ ఎన్నికలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గొర్ల కాపరుల సహకార సంఘం యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత రాష్ట్రంలోనే...

సంగారెడ్డిలో మంజీరా పైప్‌ లైన్ లీకేజీ

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెం రోడ్డులో మంజీరా పైప్‌ లైన్ లీక్ అవుతుండటంతో తాగు నీరు వృథాగా పోతోంది. నెల...

సుప్రీంకోర్ట్ తీర్పుపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

కలం, కరీంనగర్ బ్యూరో: గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రవాణా,...

రామగుండంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ విజయవంతం

కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైనట్లు సీపీ అంబర్ కిషోర్...
spot_imgspot_img

మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే: రాహుల్‌ గాంధీ

కలం, వెబ్ డెస్క్: దేశ యువతకు ప్రధాని మోదీ (PM Modi) క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)...

గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు విడుదల

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి తీపికబురు అందింది. పన్నుల వాటా కింద ఏపీ (Andhra Pradesh)కి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370...

నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ర్యాంక్ జాబితా విడుదల

కలం, వెబ్ డెస్క్: నీట్ యూజీ–2026 (NEET UG 2026) అభ్యర్థుల కోసం స్టేట్ ర్యాంక్ జాబితాను డాక్టర్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS)...

యువతకు అజిత్ దోవల్ కీలక సూచన

కలం, వెబ్ డెస్క్: దేశ యువత జాతి నిర్మాణానికి ఉపయోగపడేలా ఆలోచించాలని, దూరదృష్టి కలిగి ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval)...

ఇంటర్ విద్యార్థుల ఆకలి కేకలు.. కలగానే మధ్యాహ్న భోజనం!

కలం, కరీంనగర్ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా అది కలగానే మిగిలిపోతోంది. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్...

ఆగస్ట్ ఒకటిన కరీంనగర్‌లో ‘బిల్డ్ ఎక్స్‌పో – 2026’

కలం, కరీంనగర్ బ్యూరో: భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా...