epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

సౌమ్య భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

క‌లం, వెబ్ డెస్క్: నిజామాబాద్‌లో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Excise Constable Soumya )భౌతిక కాయానికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేర‌కు నిజామాబాద్‌ జిల్లా క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు సీఎస్ రామకృష్ణా రావు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుల‌ను పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

 Read Also: రాంచరణ్, ఉపాసన దంపతులకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>