కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు నూతన అధ్యక్షుడిని నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం (Sai Mallesham) ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>