epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి రద్దు

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని (Prajavani Program ) రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల వారిగా పత్రిక ప్రకటన విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>