మహబూబాబాద్‌లో ఇద్దరు గురుకుల విద్యార్థినులు అదృశ్యం

కలం, వ‌రంగ‌ల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad)  పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి టౌన్ సీఐ రఘుపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>