Vinay Chari

గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

కలం, నిజామాబాద్ బ్యూరో : గల్ఫ్ దేశాల విమాన టికెట్ల ధరల (Flight Ticket Charges)కు రెక్కలు వచ్చాయి.. యుద్ధ పరిస్థితులు కొలిక్కి రాకపోవడమే ఇందుకు...

ప్రభుత్వం పిచ్చి పనులతో ఆర్టీసీ అప్పులపాలు : ఈటల రాజేందర్

కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనుల వల్ల తెలంగాణ ఆర్టీసీ అప్పులపాలు అవుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala...

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం.. నిందితుడి అరెస్ట్

కలం, వరంగల్ బ్యూరో : లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం చేసి, దొంగతనానికి పాల్పడిన నిందితుడిని చిట్యాల (Chityal) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ...

భారత్ పై ట్రంప్ అక్కసు .. ‘నరకం’ అంటూ పోస్ట్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) భారత్ పై మరోసారి విషం వెల్లగక్కాడు. పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship)...

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. సెలవులను ఉల్లాసంగా గడుపుతూ,...

లక్నోపై రాజస్థాన్ ఘన విజయం..

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌ (RR vs LSG)లో రాజస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఏమాత్రం ఉత్కంఠ, టెన్షన్ అన్నవి...
spot_imgspot_img

గుర్రంపోడులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా గుర్రంపోడు (Gurrampode) మండల పరిధిలో బుధవారం సాయంత్రం పెను ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, అజాగ్రత్త ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను...

పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు నిలిచిన రైలు

కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ (Palnadu...

అమ్మవారి త్రిశూలం చోరీ.. దొంగ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని పోచమ్మ గుడిలో అమ్మవారి త్రిశూలంతో పాటు హుండీలో ఉన్న రూ.300 దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు...

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతం

కలం, మెద‌క్ బ్యూరో : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC Strike) బాట పట్టిన నేపథ్యంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ప్రభావం...

కరీంనగర్‌లో తనిఖీలు.. 140 వాహనాలు సీజ్

కలం, ​కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా...

ఢిల్లీకి చేరిన నల్లగొండ రోడ్డు పంచాయితీ!

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) బైపాస్ రోడ్డు.. ఇప్పుడు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. రాజకీయ రణక్షేత్రం. అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్,...