Vinay Chari

నకిలీ రూ.500 నోట్ల తయారీ ముఠా అరెస్టు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పెద్ద మొత్తంలో నకిలీ రూ.500 నోట్లు (Fake Notes) తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు...

పేకాట స్థావరంపై పోలీసుల‌ దాడి

కలం, జోగులాంబ గద్వాల:  జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో (Ieeja Mandal) పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు గురువారం ఎస్ఐ గురుస్వామి‌ ఆధ్వర్యంలో‌ పోలీసులు...

ఎమ్మెల్యే నాయిని క్యాంపు ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

కలం, వరంగల్ : వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) క్యాంపు కార్యాలయం ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితులు...

వనపర్తికి రూ.241 కోట్ల ఐటీఐ హబ్

కలం, వనపర్తి: రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి రంగంలో వనపర్తికి (Wanaparthy) మరో కీలక ప్రాజెక్టు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో చేపట్టనున్న క్లస్టర్-8...

ఘణపురంలో కుమ్మర్ల ఐక్యత సభ

కలం, వనపర్తి: బోనాల పండుగలో కుమ్మరి కుండకు ప్రత్యేక స్థానం ఉందని, హైదరాబాద్ గోల్కొండ బోనాలతో పాటు తొలి బోనం కూడా కుమ్మరి వర్గానికే దక్కడం...

నాడు నిర్మాణం.. నేడు విస్మరణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకున్న నడిగడ్డ రిజర్వాయర్ల (Nadigadda Reservoirs) ను, నేడు...
spot_imgspot_img

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత : సుధారాణి

కలం, వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా...

జూరాలకు కొనసాగుతున్న వరద.. 28 స్పీల్ వే గేట్లు ఎత్తివేత

కలం, జోగులాంబ గద్వాల : గద్వాల ఎగువ ప్రాంతంలోని కర్ణాటక జలాశయాల నుంచి వస్తున్న నీటి ఉధృతితో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద...

భారత్‌కు మరో మైలురాయి.. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్

కలం, వెబ్ డెస్క్ : రక్షణ వ్యవస్థ సామర్థ్యంలో భారత్ కు మరో మైలురాయి దక్కింది. అగ్ని-4 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (Agni-4 Ballistic Missile)...

బీజేపీ ముంబై తెలుగు విభాగం అధ్యక్షుడిగా రమేష్ మంతెన

కలం, నిర్మల్ : భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియన్ సెల్ ముంబై తెలుగు విభాగం అధ్యక్షుడిగా రమేష్ మంతెన (Ramesh Manthena) నియమితులయ్యారు. ఈ...

వరంగల్‌లో నకిలీ వైద్యులపై టీజీఎంసీ ఉక్కుపాదం

కలం, హనుమకొండ: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నకిలీ వైద్యుల (Fake Doctors)పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ప్రత్యేక దాడులు నిర్వహించింది. వైద్య అర్హతలు...

రైతులకు తీపి కబురు.. ఖాతాల్లో రూ.994 కోట్లు జమ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం జోన్న రైతులకు రూ.994 కోట్లు జమచేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు...