Vinay Chari

ఎమ్మెల్యే సాబ్.. ఎల్‌ఎల్‌బీ పాస్

కలం, ఖమ్మం బ్యూరో : ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉంటూనే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే (Aswaraopeta...

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి అనుమతులివ్వాలి : ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA...

పురుషోత్తమపట్నం భూముల్లో బుల్డోజర్ యాక్షన్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం పట్టణం సమీపంలో ఉన్న ​పురుషోత్తమపట్నం దేవస్థానం భూముల్లో (Purushothapatnam Temple Lands) అక్రమంగా నిర్మించిన ఇళ్లపై బుధవారం అధికారులు ఉక్కుపాదం...

గంజాయి మత్తుకు చెక్‌.. పాన్‌ షాపుల్లో ఎస్పీ తనిఖీలు

కలం, నిర్మల్ : గంజాయి నిర్మూలనపై నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లాలో గంజాయి సమస్యపై వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం...

మణికంఠ అంత్యక్రియల్లో సండ్ర వెంకట వీరయ్య

కలం, సత్తుపల్లి : తన అభిమాన నాయకుడిని చూడాలన్న ఆశ తీరిన కొద్దిరోజులకే ఆ యువకుడి ప్రాణాలు అనంతలోకాలలో కలిసిపోయాయి. సత్తుపల్లి మండలం రామచంద్రరావుబంజర్ గ్రామానికి...

షబ్బీర్ అలీకి ఘన స్వాగతం

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed...
spot_imgspot_img

ఖమ్మం కేసీఆర్ టవర్స్‌లో దారుణం..!

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలిక అఘాయిత్యానికి బలైన ఘటన స్థానికంగా...

పత్తి చేనులో గంజాయి సాగు.. నిందితుడి అరెస్ట్

కలం, ఉట్నూర్ : పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే...

వికాసం కాదు.. విధ్వంసం : కాంగ్రెస్‌పై పువ్వాడ ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, వికాసం చేపట్టడం చేతకాక విధ్వంసానికి పాల్పడుతోందని బిఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada...

నిర్మల్‌లో ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

కలం, నిర్మల్ : సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినోత్సవ (Praja Palana Day) వేడుకలకు నిర్మల్‌ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జిల్లా...

ఖమ్మం గుమ్మంలో ‘గులాబీ’ వాడిపోతుందా..?

కలం, ఖమ్మం బ్యూరో : ​ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా ఎదిగిన గులాబీ దళం, నేడు తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....

వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి

కలం, మెదక్ బ్యూరో: వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో పడి ఆరుగురు...