Vinay Chari

స్థంభంపెల్లి పెద్దచెరువును పరిశీలించిన కలెక్టర్

కలం, జగిత్యాల : జగిత్యాల (Jagtial) జిల్లా వెల్గటూరు మండలంలో జూలై 29న 17.5 సెంటి మీటర్ల భారీ వర్షపాతం నమోదవడంతో స్థంబంపల్లి గ్రామ పరిధిలోని...

ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శం : బాలు నాయక్

కలం, దేవరకొండ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Balu Naik)...

మహబూబ్‌నగర్ లో ‘గో గ్రీన్ గణేష్’ ప్రచారం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా చేపట్టిన 60 రోజుల "గో గ్రీన్...

జడ్చర్ల నియోజకవర్గంలో 94 శాతం సర్ పూర్తి : ERO హరిప్రియ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులు 94.35 శాతం...

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాల జంప్

కలం, స్పోర్ట్స్ : భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మెరిసిన...

గురు పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి

కలం, వనపర్తి: గురు పౌర్ణమి (Guru Purnima) సందర్భంగా వనపర్తి మండలం కొత్తకోట శివారులోని శ్రీ సాయిబాబా ఆలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర...
spot_imgspot_img

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి : మధుసూదన్ నాయక్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని మహబూబ్‌నగర్ (Mahabubnagar) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు....

నీటిని విడుదల చేయకుంటే పోరుబాట.. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ​జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయకుంటే పోరుబాట పోరుబాట తప్పదని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్...

ఉమ్మడి ఆదిలాబాద్‌లో కుండపోత.. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు

కలం, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు (Adilabad Rainfall) కురుస్తున్నాయి. నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బుధవారం రికార్డు...

ఏదుల తహసీల్దార్ ఆఫీస్‌కు కొత్త భవనం.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హర్షం

కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల మండలానికి (Yedula Mandal) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. అద్దె భవనం/శిథిలావస్థలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం...

జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం

కలం, మహబూబ్ నగర్ : కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా జలాలు విడుదల చేస్తుండటంతో జూరాలలో (Jurala Project) క్రమేపీ నీటి...

పది ఎకరాల్లో రూ.1.20 కోట్ల పంట.. ఆదర్శ రైతుకు నిరంజన్‌రెడ్డి ప్రశంసలు

కలం, వనపర్తి: సాంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి...