Shashi Kumar

15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు మేయర్ శ్రీకారం

కలం, కరీంనగర్: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా కరీంనగర్ నగర పాలక సంస్థ (Karimnagar Municipal Corporation)...

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 15 ఫైర్ టెండర్లు

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Delhi Fire Accident) చోటుచేసుకుంది. గలీ నంబర్‌ 2లోని ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా...

కాంగ్రెస్‌లో కొనసాగింపు.. కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు

కలం, వరంగల్ : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను (Konda Surekha) తొలగించిన తర్వాత తొలిసారి కొండా దంపతులు వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు....

ముకుందాపురంలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

కలం, కోదాడ: రెండో శనివారం లభించిన పాఠశాల సెలవు.. ఆ ఇళ్లల్లో కోలుకోలేని శోకాన్ని నింపింది. స్నేహితుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు...

ఘనంగా స్కాలర్స్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే

కలం, వనపర్తి: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని స్కాలర్స్‌ విద్యాసంస్థల (Scholars College) డైరెక్టర్లు డా. జగదీశ్వర్‌, డా....

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి: అదనపు కలెక్టర్‌

కలం, వనపర్తి: జిల్లాలో (Wanaparthy) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రత్యేక దృష్టి సారించాలని...
spot_imgspot_img

సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కలం, వనపర్తి: రాజీ మార్గం ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు అన్నారు. శనివారం వనపర్తి (Wanaparthy) జిల్లా ప్రధాన...

మిర్యాలగూడ ఆసుపత్రిలో వసతులు కల్పించాలి: ఎమ్మెల్సీ

కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో తక్షణమే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్ వంటి అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్...

సింగరేణి ​కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు: ఎంపీ వంశీకృష్ణ

​కలం, రామగుండం: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (MP Vamsi...

బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య విషాదాంతం

కలం, జగిత్యాల: రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన ఓ కార్యకర్త జీవితం అప్పుల భారంతో విషాదాంతమైంది. ఎండపల్లి మాజీ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ (Simhachalam...

టీబీ బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

కలం, కరీంనగర్: క్షయ వ్యాధి (టీబీ)తో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కవ్వంపల్లి అనురాధ అన్నారు....

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ

కలం, కరీంనగర్: కరీంనగర్‌లోని జ్యోతి నగర్‌లో ఎం బ్యాంకెట్ హాల్‌లో తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచనం- జాతీయ వాదుల పాత్రపై మేధావుల సమావేశం...