Shashi Kumar

దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి: హరిప్రసాద్

కలం, కరీంనగర్ బ్యూరో: అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దళిత బంధు కింద ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రక్షణ...

క్యూర్ బిల్లుకు శాసనమండలి ఆమోదం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్-2026 బిల్లుకు (CURE Bill) శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి...

సాగర్‌లో విదేశీ బౌద్ధ భిక్షువుల బిక్షాటన

కలం, నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ లో విదేశీయ బౌద్ధ భిక్షువుల బృందం (Buddhist Monks) శనివారం పిండపాత (బిక్షాటన) కార్యక్రమాన్ని నిర్వహించింది. కొన్ని రోజులుగా...

మాక్ అసెంబ్లీ పేరుతో వెకిలి చేష్టలు.. బీఆర్ఎస్‌పై ఎంపీ చామల ఫైర్

కలం, భువనగిరి: శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేకనే బీఆర్ఎస్ నాయకులు మాక్ అసెంబ్లీ (BRS Mock Assembly) పేరుతో వెకిలి చేష్టలకు దిగుతున్నారని...

సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలి: బండ శ్రీశైలం

కలం, మునుగోడు: భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధం...

ఏచూరి ఆశయ సాధన కోసం కృషి చేయాలి: చంద్రమౌళి

కలం, మునుగోడు: సీతారాం ఏచూరి ఆశయ సాధన కోసం, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని సీపీఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి (Nampally...
spot_imgspot_img

కరీంనగర్ రూరల్ మండలానికి చొక్కారావు పేరు పెట్టాలి: CPI

కలం, కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పేదల కోసం పోరాటాలు నిర్వహించిన చామనపల్లి చొక్కారావు పేరు కరీంనగర్ రూరల్ మండలానికి పెట్టాలని సీపీఐ జిల్లా...

సభకు రాకుండానే రూ. 22 కోట్లు దండుకున్న కేసీఆర్: దామోదర్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: శాసనసభకు హాజరుకాకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR) రూ. 22 కోట్లు ప్రజాధనాన్ని దండుకున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి...

ఏబీవీపీ కార్యకర్తలపై దాడి.. బండి సంజయ్ ఆగ్రహం

కలం, కరీంనగర్ బ్యూరో: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ (ABVP) కార్యకర్తలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించడం పట్ల కేంద్ర...

బీఆర్ఎస్ వాళ్ళ కోసం ధరణిలో సీక్రెట్ లాక్.. పొంగులేటి ఫైర్

కలం, వెబ్ డెస్క్: తాము చెప్పినట్లుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కు ఎండ్ కార్డు వేసి భూ భారతి పోర్టల్ తీసుకొచ్చామని...

మోదీ 25 ఏళ్ళ ప్రస్థానం.. ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి: గోపి

కలం, రాజన్న సిరిసిల్ల: గుజరాత్ సీఎంగా ప్రారంభమైన ప్రజాసేవా ప్రస్థానం నుంచి ప్రధానిగా 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న మోదీ సేవా ప్రస్థానం ప్రతి...

ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: మేయర్ సునీల్ రావు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరం డివిజన్ అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్ లోని కాశ్మీర్ గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు...