Shashi Kumar

ఇందిరా పార్క్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలి: తపస్

కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద...

ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి: ఎస్పీ వినీత్

కలం, నారాయణపేట: జిల్లా ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ (Narayanpet SP Vineeth kumar) అన్నారు. బుధవారం జిల్లా...

కాకి దుస్తుల వెనుక కరుణాంతరంగం.. గిరిజన పల్లెలో అద్భుతం

కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల అణచివేతే కాదు.. సమాజ శ్రేయస్సు, గిరిజన చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

గ్రీన్‌ఫీల్డ్ ఎన్‌హెచ్‌తో జిల్లాకు భారీ ఉపశమనం: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో ఖమ్మం జిల్లా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడమే కాకుండా.. ఆగస్టు 1 నుంచి ఖమ్మం,...

పంట మార్చండి.. వర్షాభావాన్ని జయించండి: జిల్లా వ్యవసాయాధికారి

కలం, ఖమ్మం బ్యూరో: పంట మార్పిడితోనే వర్షాభావాన్ని జయించి, లాభసాటి వ్యవసాయాన్ని సాధించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు రైతులకు సూచించారు. ఎల్-నినో...

మంత్రులకు హెడ్‌క్వార్టర్స్.. మరి స్కూల్ పిల్లలకూ?: సీపీఎం

కలం, ఖమ్మం బ్యూరో: జిల్లా కేంద్రంలో ముగ్గురు మంత్రులకు సకల సౌకర్యాలతో హెడ్‌క్వార్టర్స్ ఉన్నాయని, కానీ విద్యార్థులకు చదువుకోవడానికి కనీస బడి భవనాలు లేవని సీపీఎం...
spot_imgspot_img

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి: కుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ, తక్కువ...

భూ రిజిస్టేషన్.. కలెక్టర్ కుష్బూ గుప్తా కీలక ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో భూ భారతి (Bhu Bharati Portal), మీసేవ పెండింగ్ లో ఉన్న భూ రిజిస్టేషన్ దరఖాస్తులు (Land Registration...

ఘనంగా 35వ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం ప్రారంభం

కలం, నాగర్‌ కర్నూల్: జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి 35వ హైదరాబాద్ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం...

వరి నాట్లు వేసి రైతులను ఉత్సాహపరిచిన డీకే స్నిగ్దారెడ్డి

కలం,‌ జోగులాంబ గద్వాల: ధరూర్ (Dharur) మండల పర్యటనలో భాగంగా బుధవారం ఖమ్మంపాడు గ్రామంలో వ్యవసాయ పొలాల్లోకి నేరుగా వెళ్లిన బీజేపీ జిల్లా యువ నాయకురాలు...

గ్రామ సర్పంచ్ భర్తపై రాళ్లతో దాడి.. ఎస్పీకి ఫిర్యాదు

కలం, జోగులాంబ గద్వాల: ​పొలం వివాదానికి (Land Dispute) సంబంధించి న్యాయం చేయడానికి వెళ్లిన ఓ గ్రామ సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడిన ఘటన బుధవారం...

నీటి చుక్కను ఒడిసిపట్టి ప్రత్యామ్నాయ సాగు చేద్దాం: తుమ్మల

​కలం, ఖమ్మం బ్యూరో: భవిష్యత్ తరాల కోసం ప్రతి చుక్క నీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలను వదిలి ప్రత్యామ్నాయ...