Shashi Kumar

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి: కుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ, తక్కువ...

భూ రిజిస్టేషన్.. కలెక్టర్ కుష్బూ గుప్తా కీలక ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో భూ భారతి (Bhu Bharati Portal), మీసేవ పెండింగ్ లో ఉన్న భూ రిజిస్టేషన్ దరఖాస్తులు (Land Registration...

ఘనంగా 35వ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం ప్రారంభం

కలం, నాగర్‌ కర్నూల్: జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి 35వ హైదరాబాద్ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం...

వరి నాట్లు వేసి రైతులను ఉత్సాహపరిచిన డీకే స్నిగ్దారెడ్డి

కలం,‌ జోగులాంబ గద్వాల: ధరూర్ (Dharur) మండల పర్యటనలో భాగంగా బుధవారం ఖమ్మంపాడు గ్రామంలో వ్యవసాయ పొలాల్లోకి నేరుగా వెళ్లిన బీజేపీ జిల్లా యువ నాయకురాలు...

గ్రామ సర్పంచ్ భర్తపై రాళ్లతో దాడి.. ఎస్పీకి ఫిర్యాదు

కలం, జోగులాంబ గద్వాల: ​పొలం వివాదానికి సంబంధించి న్యాయం చేయడానికి వెళ్లిన ఓ గ్రామ సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడిన ఘటన బుధవారం మలక్దల్ మండలంలో‌...

నీటి చుక్కను ఒడిసిపట్టి ప్రత్యామ్నాయ సాగు చేద్దాం: తుమ్మల

​కలం, ఖమ్మం బ్యూరో: భవిష్యత్ తరాల కోసం ప్రతి చుక్క నీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలను వదిలి ప్రత్యామ్నాయ...
spot_imgspot_img

రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడే: సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు...

బీజేపీ నాయకులను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: శాంతి కుమార్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గాంధీ భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఇతర బీజేపీ నాయకులను...

తెలుగు పండితులే స్ఫూర్తి ప్రదాతలు: డీఈవో

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంటుందని పిల్లలు కూడా తెలుగు ఉపాధ్యాయులంటే అమితంగా ఇష్టపడతారని డీఈవో విజయ్ కుమారి...

ఎన్డీయే హయాంలో 152 పేపర్ లీకులు.. రాహుల్ గాంధీ ఫైర్

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో తమకు న్యాయం చేయాలని నిరసన గళం వినిపించిన నీట్ (NEET Exam) పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులపై అమానుషంగా దాడి...

గిగ్ వర్కర్ల సమస్యలు తీర్చాలి.. సర్కార్‌కు కవిత హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సమస్యలపై (Gig Workers Issues) తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) గళం...

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం భేటీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులతో (AP Employee...