Bhaskar

దంపతులను నమ్మించి.. బంగారు మంగళసూత్రం చోరీ

కలం, వలిగొండ: ఉచిత బియ్యం పథకం పేరుతో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్ (Bibinagar) పోలీసులు అరెస్టు...

కరీంనగర్‌లో 31న జాబ్ మేళా

​కలం, కరీంనగర్: కరీంనగర్( Karimnagar) జిల్లా కేంద్రంలో ఈ నెల 31న జాబ్ మేళా జరగనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎన్ఐఐటీ, వి...

ఫీజుల భారంపై జగిత్యాలలో బీజేపీ ఆందోళన

కలం, జగిత్యాల: విద్యార్థులపై విద్యా ఫీజుల భారాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల (Jagtial)లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు....

కరీంనగర్‌లో కొత్త పార్కింగ్ స్థలం ఏర్పాటు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా నూతన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చామని మున్సిపల్ కమిషనర్...

హై కోర్ట్ తీర్పు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన

​కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్ట్ ఆదేశించడం సంచలనంగా మారింది. ఈ తీర్పుపై రంగనాథ్ స్పందించారు....

ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్: ఎల్ నినో నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను...
spot_imgspot_img

ఆర్వోబీ పనులు వేగవంతం చేయండి: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar)  జిల్లా తీగలగుట్టపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనుల...

బ్యాలెట్ బాక్స్ బయట ఎలా?.. నల్లగొండలో చర్చ

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో పాత ఇనుప సామాను దుకాణంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన బ్యాలెట్ బాక్స్ లభించడం తీవ్ర చర్చనీయాంశంగా...

వలిగొండ మత్స్యాద్రిలో వరుణ యాగం

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda)  మండలం వెంకటాపురం పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (మత్స్యాద్రి) లో సోమవారం వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు కురిసి ...

హైడ్రాను రద్దు చేయాల్సిందే: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: హైడ్రాను రద్దు చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. అప్పుడే పేదలు ప్రశాంతంగా ఉంటారని...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి వివేక్ భేటీ

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి....

కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై పెట్టిన కేసులు...