Bhaskar

అక్రమ వడ్డీ వ్యాపారులపై సిరిసిల్ల పోలీసుల ఉక్కుపాదం

కలం కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ చేస్తూ, అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న...

మహబూబ్‌నగర్‌‌లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయం: మేయర్ గుమ్మాల మమత

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ అందరి ధ్యేయం కావాలని మహబూబ్ నగర్ (Mahabubnagar)  మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా...

కరీంనగర్‌లో ఎడ్ల బండిపై కార్యాలయానికి సుడా ఛైర్మన్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ సుడా ఛైర్మన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వినూత్న...

కరీంనగర్‌లో ముమ్మరంగా జన గణన ప్రక్రియ

కలం, కరీంనగర్ బ్యూరో: భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనాభా గణన ఎంతో కీలకమైందని కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నగరంలో...

ఆర్టీసీ డ్రైవర్‌ను తొలగించలేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తొలగించారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు....

ఆర్టీసీ డ్రైవర్‌ సస్పెన్షన్‌.. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేతల ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్,...
spot_imgspot_img

చమురు ధరల పెంపుతో మోయలేని భారం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...

హైకోర్ట్‌ ఆదేశాలు.. హీరో రణవీర్ సింగ్ పూజలు

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) మైసూర్ చాముండేశ్వరీ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కాసేపు గుడిలో కూర్చుని ఆలయ...

ఏపీ హోం మంత్రి వార్నింగ్.. కఠిన చర్యలు తప్పవు!

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి అనిత (Home Minister Anitha) హెచ్చరించారు....

రేపు తొలిసారి దిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో భేటీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) రేపు దిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హస్తినకు వెళ్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని...

రాజస్థాన్‌లో సింగరేణి ప్లాంట్ ఎవరి కోసం?: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: సిరుల గనిగా పేరొందిన సింగరేణి కాంగ్రెస్ పాలనలో స్కాముల గనిగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు....

రూ.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత ఏసీబీకి (ACB) దొరికిపోయారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా...