Bhaskar

ఏపీ హోం మంత్రి వార్నింగ్.. కఠిన చర్యలు తప్పవు!

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి అనిత (Home Minister Anitha) హెచ్చరించారు....

రేపు తొలిసారి దిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో భేటీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) రేపు దిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హస్తినకు వెళ్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని...

రాజస్థాన్‌లో సింగరేణి ప్లాంట్ ఎవరి కోసం?: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: సిరుల గనిగా పేరొందిన సింగరేణి కాంగ్రెస్ పాలనలో స్కాముల గనిగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు....

రూ.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత ఏసీబీకి (ACB) దొరికిపోయారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా...

కొత్త బ్యారేజీలు.. కృష్ణా, భీమా నదులపై నిర్మాణం

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana), కర్ణాటక మధ్య కొత్త బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో కొల్పూర్ దగ్గర ఒక...

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చివరి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరాన్ దేశానికి చివరి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే శుద్ధి చేసిన యురేనియాన్ని తమకు అప్పగించాలని అల్టిమేటం...
spot_imgspot_img

మెగా డీఎస్సీ నిర్వహణపై జగన్ ఫైర్.. లోకేశ్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పెద్ద స్కాం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించగా.. మంత్రి లోకేశ్...

సివిల్స్ పరీక్ష బాగా రాయలేదని ప్రాణం తీసుకున్నాడు!

కలం, వెబ్ డెస్క్: యూపీలోని లక్నోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సివిల్స్ (Civils) ప్రిలిమ్స్ బాగా రాయలేకపోయానని ప్రఖార్ పాల్ అనే అభ్యర్థి గోమతి...

80 శాతం మొక్క జొన్న కొనుగోళ్లు పూర్తి: కరీంనగర్ కలెక్టర్

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇప్పటివరకు 80 శాతం మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మరో వారం...

​కరీంనగర్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం...

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ కంపెనీలో పేలుళ్లు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) సమీపంలోని మనలి ప్రాంతంలో ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది....

నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం: ఎంపీ వంశీ కృష్ణ

కలం, కరీంనగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం...