epaper
Friday, January 16, 2026
spot_img
epaper

అత్తాపూర్ లో డీసీఎం బీభత్సం

కలం, వెబ్​ డెస్క్​ : రంగారెడ్డి జిల్లా రాజేందర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అత్తాపూర్​ ఓ డీసీఎం (Attapur Accident) బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉప్పరపల్లి మెట్రో పిల్లర్​ 191 సమీపంలో పోలీసులపైకి డీసీఎం వ్యాన్​ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్​ కానిస్టేబుల్​ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టౌలీచౌకీ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్​ సత్తార్​ అనే కానిస్టేబుల్ స్పాట్ లోనే చనిపోయారు. డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్​ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: విద్యార్థిపై సీనియర్లతో దాడి చేయించిన ప్రిన్సిపల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>