ములుగులో పేలిన మావోయిస్టుల మందుపాతర!

కలం, ములుగు: జిల్లాలో ల్యాండ్‌మైన్‌ పేలడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (55)ఆవులను మేపేందుకు కర్రెగుట్ట అటవీ ప్రాంతానికి (Karregutta Forest) వెళ్లగా బుధవారం సాయంత్రం మందుపాతర పేలినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆపరేషన్‌ కగార్‌కు ముందు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నూగురు గ్రామస్థులు మృతదేహాన్ని కాలినడకన గ్రామానికి తీసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>