Shashi Kumar

సమృద్ధిగా వర్షాలు కురవాలి.. నల్లగొండ ఈద్గాలో ముస్లింల ప్రార్థనలు

కలం, నల్లగొండ: జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్లగొండ పట్టణ మునుగోడు రోడ్డులోని ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు (Nalgonda Muslims...

ఎన్జీ కళాశాల వద్ద మట్టి గణపతులు పంపిణీ చేసిన డీఎస్పీ

కలం, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి (Nalgonda DSP Shivaram Reddy)...

రేపే వినాయక చవితి.. పూజాకు శుభ ముహుర్తాలు ఇవే!

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగకు (Vinayaka Chavithi 2026) ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి...

‘మా బతుకులు రోడ్డుపాలు చేయొద్దు’.. GHMC కార్మికుల ఆందోళన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ (GHMC) పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చెత్త సేకరణ పనులను రాంకీ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు...

15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు మేయర్ శ్రీకారం

కలం, కరీంనగర్: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా కరీంనగర్ నగర పాలక సంస్థ (Karimnagar Municipal Corporation)...

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 15 ఫైర్ టెండర్లు

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Delhi Fire Accident) చోటుచేసుకుంది. గలీ నంబర్‌ 2లోని ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా...
spot_imgspot_img

కాంగ్రెస్‌లో కొనసాగింపు.. కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు

కలం, వరంగల్ : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను (Konda Surekha) తొలగించిన తర్వాత తొలిసారి కొండా దంపతులు వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు....

ముకుందాపురంలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

కలం, కోదాడ: రెండో శనివారం లభించిన పాఠశాల సెలవు.. ఆ ఇళ్లల్లో కోలుకోలేని శోకాన్ని నింపింది. స్నేహితుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు...

ఘనంగా స్కాలర్స్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే

కలం, వనపర్తి: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని స్కాలర్స్‌ విద్యాసంస్థల (Scholars College) డైరెక్టర్లు డా. జగదీశ్వర్‌, డా....

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి: అదనపు కలెక్టర్‌

కలం, వనపర్తి: జిల్లాలో (Wanaparthy) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రత్యేక దృష్టి సారించాలని...

సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కలం, వనపర్తి: రాజీ మార్గం ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు అన్నారు. శనివారం వనపర్తి (Wanaparthy) జిల్లా ప్రధాన...

మిర్యాలగూడ ఆసుపత్రిలో వసతులు కల్పించాలి: ఎమ్మెల్సీ

కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో తక్షణమే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్ వంటి అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్...