రాజీవ్ గాంధీకి వలిగొండ కాంగ్రెస్ నేతల నివాళులు

కలం, వలిగొండ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములు, నాయకులు వాకిటి అనంతరెడ్డి, పబ్బు సురేందర్, కొండూరు భాస్కర్, ఐటిపాముల రవీంద్ర, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, రేకుల ప్రభాకర్, అప్పిశెట్టి నరేందర్, కీర్తి రమేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>