Vinay Chari

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతం

కలం, మెద‌క్ బ్యూరో : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC Strike) బాట పట్టిన నేపథ్యంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ప్రభావం...

కరీంనగర్‌లో తనిఖీలు.. 140 వాహనాలు సీజ్

కలం, ​కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా...

ఢిల్లీకి చేరిన నల్లగొండ రోడ్డు పంచాయితీ!

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) బైపాస్ రోడ్డు.. ఇప్పుడు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. రాజకీయ రణక్షేత్రం. అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్,...

చతికిలబడిన ఆర్ఆర్ బ్యాటర్స్.. లక్నో టార్గెట్ 160

కలం, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జయింట్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌ (RR vs LSG)లో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ చతికిలబడింది. జైస్వాల్ 22 పరుగులు...

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు : కలెక్టర్ ప్రతిమ సింగ్

కలం, మెదక్ బ్యూరో : ఆర్టీసీ సమ్మెతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మెదక్...

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) రెండు వారాలకు వాయిదా...
spot_imgspot_img

హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కలం, జనగామ : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)స్వాగతించారు....

అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు రూ.148 కోట్లు విడుదల : డిప్యూటీ సీఎం భట్టి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం...

కరీంనగర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

కలం, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై (PC Ghose Report) తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్‌...

సీఎం లేఖ రాస్తే CBI దర్యాప్తుకి రెడీ : ఎంపీ రఘునందన్ రావు

కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తే తాము సిద్ధంగా...

సింగరేణి కార్మికుల సమ్మె సైరన్!

కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ...

పిఠాపురం ప్రోటోకాల్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు సీరియస్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడ (Pithapuram Protocol Issue) పై తెలుగు దేశం పార్టీ...