Bhaskar

మహబూబ్ నగర్‌లో బీసీ విద్యార్థి సంఘం భారీ ర్యాలీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఫీజు రీఎంబర్స్‌మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరవింద్ స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం...

తెలంగాణలో వైన్ టూరిజం.. 2 జిల్లాలు ఎంపిక

కలం, వెబ్ డెస్క్: మెడికల్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక వైన్ టూరిజం అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని కోసం అవసరమైన...

హీరోయిన్ రష్మిక మందన్నకు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగులో భాగంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నడుము భాగంలో...

జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

కలం, జోగులాంబ గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ఎగువ నుంచి 1.22లక్షల క్యూసెక్కుల...

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తీరని లోటు: రావుల చంద్రశేఖర్ రెడ్డి

కలం, వనపర్తి: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ...

జూరాల ప్రాజెక్ట్ వద్ద పోలీస్ బందోబస్త్: గద్వాల ఎస్పీ

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) వరదల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు....
spot_imgspot_img

చనిపోయిన మహిళ బతికింది.. అంతా షాక్!

కలం, వెబ్ డెస్క్: చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణం పోసుకున్న ఆశ్చర్యకరమైన ఘటన ఏలూరు (Eluru) జిల్లాలో చోటు చేసుకుంది. గుంత కారణంగా ఆమె బతికినట్లు...

సనత్ నగర్‌ టిమ్స్ ఆసుపత్రికి కొత్త పేరు

కలం, వెబ్ డెస్క్: సనత్ నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి (TIMS Hospital) కొత్త పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....

మహిళా ఎస్సైపై దాడి.. ఏపీ ప్రభుత్వం సీరియస్

కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ నిన్న శ్రీకాకుళం పర్యటనలో భాగంగా కొందరు వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు మహిళా ఎస్సైపై దాడికి యత్నించడం కలకలం...

కూలిన పాఠశాల గోడ.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

కలం మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా టేక్మాల్ (Tekmal) మండలంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఎక్లాస్‌పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వర్షాల ధాటికి క్లాస్...

నిజామాబాద్‌లో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. ప్రజలు...

2034 వరకు నేనే ముఖ్యమంత్రి: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: 2034 వరకు తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. దీనిలో ఎవరూ అనుమానపడాల్సిన అవసరం...